వార్తలు
MANAVARADHI – Latest Telugu News |-Breaking News Telugu
Sri Suktam – శ్రీ సూక్తం
శ్రీ సూక్తం ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ || తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం ...
PM Modi: 13వేల కోట్లతో ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రాజెక్టులు ఇవే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు అభివృద్ధి కానుకలు అందించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి రేపు (అక్టోబర్ 16న) శంకుస్థాపనలు, ...
Vizag Google : విశాఖలో గూగుల్ డేటాసెంటర్.. ఏపీ ఒప్పందం
విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. తాజ్మాన్సింగ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ...
Gold Price : బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? ఎప్పుడు తగ్గొచ్చు?
బంగారం ధరలు చుక్కలు చూయిస్తున్నాయి. గత కొంత కాలంగా.. ప్రతి రోజూ, ప్రతి వారమూ, ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త జీవన కాల గరిష్టాల్ని నమోదు చేస్తూనే ఉన్నాయి. ...
Telia Bhola fish: మత్స్యకారులకు కాసుల వర్షం.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన మత్స్యకారుడు..!
చేపల వేట సాగిస్తూ జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరిస్తుంది. అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో వారు ఒక్కరోజులోనే లక్షాధికారులుగా మారిన సంఘటనలు అనేక సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ...
CRDA Headquarters: అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం
CRDA Headquarters: అమరావతి అభివృద్ధి పనులను చూసుకుంటున్న క్యాపిటర్ రీజన్ డెవలప్మెంట్ అథార్టీకి ఇప్పుడు సొంత భవనం వచ్చేసింది. ఇక అభివృద్ధి పనులు వేగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భవనం పూర్తి ...
Nobel Peace Prize – మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి – ట్రంప్ కల ఈసారి తీరలేదు: వైట్హౌస్
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి-2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం దిశగా ...
IND vs WI: తొలిరోజు ముగిసిన ఆట.. భారత్ 318/2
IND vs WI: ఢిల్లీలో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ లో నేడు (అక్టోబర్ 10) భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ...
ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు
ED Raids : ఇటీవల భూటాన్ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారట. ...
Pawan Kalyan: పిఠాపురం టీచర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానుక
పిఠాపురం: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో ...
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ?
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ...
Pawan kalyan: పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ వరలక్ష్మి కానుక.. 10 వేల మందికి చీరల పంపిణీ
పిఠాపురం శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం ...
Health tips : రక్తపోటును రాకుండా చూసుకోండి ఇలా ..!
మధుమేహం, రక్తపోటు ప్రస్తుతం మనల్ని పట్టిపీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. రక్తపోటు కేవలం గుండెపైనే కాకుండా అన్ని అవయవాలపైన ప్రభావం చూపుతుంది. అందటి ప్రధానమైన రక్తపోటు మనలో రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..? ఎలాంటి ...
రైల్వే ప్రయాణీకులకు బిగ్ షాక్.. IRCTC బాదుడే బాదుడు..
రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఓ ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. కీలక నిబంధనలు అమలులోకి రానుంది. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో మాత్రమే లగేజీ బరువు కొలిచే చేసే పద్ధతి, ఇకపై రైల్వే స్టేషన్లలో ...
Heavy Rains : మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాలకు అత్యంత భారీ వర్షాలు
పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందంది. అల్పపీడనం ...
Electrocution: హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి
శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్ రామంతాపూర్లో విషాదాన్ని నింపాయి. రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉప్పల్ – రామంతాపూర్లోని గోకులేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ...
Nara Lokesh: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ...
Pulivendula: పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత ఓటేశా.. బ్యాలెట్ బాక్స్లో ఓటరు..!
పులివెందుల: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 ఓట్లను ఒక కట్టగా కట్టేటప్పుడు అందులోనుంచి ఓ స్లిప్ బయటపడింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని రాసి బ్యాలెట్ ...
Chiranjeevi: నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు : చిరంజీవి
ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్కు చిరంజీవి, తేజా సజ్జా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రక్తదానం గొప్పతనాన్ని వివరించారు. ఒక జర్నలిస్ట్ మూలంగా తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ...

























