వార్తలు
MANAVARADHI – Latest Telugu News |-Breaking News Telugu
Nara Lokesh: ఏపీకి మరో భారీ పెట్టుబడి వస్తుంది – మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ కి మరో భారీ పెట్టుబడి రానుంది మంత్రి నారా లోకేష్ తెలిపారు. రెన్యూ పవర్ సంస్థ రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ద్వారా ...
Onion price: ఉల్లి కిలో రూ.1కు ధర పతనం
నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర కేజీ రూ.1కు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం అన్నదాతలను తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోతున్నారు.. ...
Nagarjuna: నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
ప్రముఖ నటుడు నాగార్జున (Nagarjuna) కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు. నిన్న అర్ధరాత్రి పొద్దు బోయాక ట్వీట్ ...
Dharmendra : మా నాన్న (హీరో ధర్మేంద్ర ) చనిపోలేదు.. చంపేయకండి !
బాలీవుడ్ స్టార్ వెటరన్ హీరో ధర్మేంద్ర చనిపోయినట్టుగా ఈరోజు ఉదయం నుంచి బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో, నిజమేనని అందరూ భావించారు. కొంతమంది తెలుగు సహా బాలీవుడ్ హీరోలు, అలాగే నటీనటులు, ...
Shree Charani: శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం.. గ్రూప్ 1 జాబ్
Shree Charani: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ...
Gold Price Today: ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధరలు!
Gold Price: ఇటీవల బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదల తర్వాత కొంతమేర చల్లబడాయి. గత రెండు వారాల్లో రూ.10 వేలకు పైగా తగ్గింది పుత్తడి.. ఈ క్రమంలో బంగారం ధర ఈరోజు ...
Rancharan – Upasana: మెగా అభిమానులకు శుభవార్త.. రెండోసారి తండ్రి కానున్న రామ్ చరణ్
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ (Ram Charan) దంపతులు అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. ...
Satya Nadella: భారీగా పెరిగిన సత్యనాదెళ్ల జీతం..!
Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) జీతం భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగింది. ప్రముఖ ...
Gold Price: ఒక్కరోజే రూ.3 వేలు పెరిగిన బంగారం
బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధర రోజు సుమారుగా రూ.3వేలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.1.34 లక్షలు దాటింది. అటు ...
Gold Prices: రూ.1.35 లక్షలు దాటిన పసిడి ధర
దేశీయ మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకు చుక్కలు తాకుతోంది.. సామాన్యులకు కోనాలంటే భారంగా మారుతుంది. అంతర్జాతీయ పరిణామాలు, పండగల సీజన్ కలిసొచ్చి పసిడి దూసుకెళ్తోంది. హైదరాబాద్లో రూ.1.35 లక్షలు దాటి పరుగులు ...
Sri Suktam – శ్రీ సూక్తం
శ్రీ సూక్తం ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ || తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం ...
PM Modi: 13వేల కోట్లతో ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రాజెక్టులు ఇవే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు అభివృద్ధి కానుకలు అందించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి రేపు (అక్టోబర్ 16న) శంకుస్థాపనలు, ...
Vizag Google : విశాఖలో గూగుల్ డేటాసెంటర్.. ఏపీ ఒప్పందం
విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. తాజ్మాన్సింగ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ...
Gold Price : బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? ఎప్పుడు తగ్గొచ్చు?
బంగారం ధరలు చుక్కలు చూయిస్తున్నాయి. గత కొంత కాలంగా.. ప్రతి రోజూ, ప్రతి వారమూ, ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త జీవన కాల గరిష్టాల్ని నమోదు చేస్తూనే ఉన్నాయి. ...
Telia Bhola fish: మత్స్యకారులకు కాసుల వర్షం.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన మత్స్యకారుడు..!
చేపల వేట సాగిస్తూ జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరిస్తుంది. అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో వారు ఒక్కరోజులోనే లక్షాధికారులుగా మారిన సంఘటనలు అనేక సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ...
CRDA Headquarters: అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం
CRDA Headquarters: అమరావతి అభివృద్ధి పనులను చూసుకుంటున్న క్యాపిటర్ రీజన్ డెవలప్మెంట్ అథార్టీకి ఇప్పుడు సొంత భవనం వచ్చేసింది. ఇక అభివృద్ధి పనులు వేగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భవనం పూర్తి ...
Nobel Peace Prize – మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి – ట్రంప్ కల ఈసారి తీరలేదు: వైట్హౌస్
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి-2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే అకాడమీ ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం దిశగా ...
IND vs WI: తొలిరోజు ముగిసిన ఆట.. భారత్ 318/2
IND vs WI: ఢిల్లీలో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ లో నేడు (అక్టోబర్ 10) భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ...
ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు
ED Raids : ఇటీవల భూటాన్ లో కొన్ని ఖరీదైన వాహనాలను వేలం వేస్తే వాటిని తక్కువ ధరకు కొనుక్కొని కొంతమంది అక్రమంగా ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారట. ...
























